జగన్నాథ పంచకం అనేది శ్రీ జగన్నాథుని స్తుతిస్తూ భక్తులు పఠించే ఐదు శ్లోకాల పద్యం.
రక్తాంభోరుహదర్పభంజనమహాసౌందర్యనేత్రద్వయం
ముక్తాహారవిలంబిహేమముకుటం రత్నోజ్జ్వలత్కుండలం |
వర్షామేఘసమాననీలవపుషం గ్రైవేయహారాన్వితం
పార్శ్వే చక్రధరం ప్రసన్నవదనం నీలాద్రినాథం భజే || 1 ||
ఫుల్లేందీవరలోచనం నవఘనశ్యామాభిరామాకృతిం
విశ్వేశం కమలావిలాసవిలసత్పాదారవిందద్వయం |
దైత్యారిం సకలేందుమండితముఖం చక్రాబ్జహస్తద్వయం
వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం లక్ష్మీనివాసాలయం || 2 ||
ఉద్యన్నీరదనీలసుందరతనుం పూర్ణేందుబింబాననం
రాజీవోత్పలపత్రనేత్రయుగళం కారుణ్యవారాంనిధిం |
భక్తానాం సకలార్తినాశనకరం చింతాబ్ధిచింతామణిం
వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం నీలాద్రిచూడామణిం || 3 ||
నీలాద్రౌ శంఖమధ్యే శతదళకమలే రత్నసింహాసనస్థం
సర్వాలంకారయుక్తం నవఘనరుచిరం సంయుతం చాగ్రజేన |
భద్రాయా వామభాగే రథచరణయుతం బ్రహ్మరుద్రేంద్రవంద్యం
వేదానాం సారమీశం సుజనపరివృతం బ్రహ్మతాతం స్మరామి || 4 ||
దోర్భ్యాం శోభితలాంగలం సముసలం కాదంబరీచంచలం
రత్నాఢ్యం వరకుండలం భుజబలైరాక్రాంతభూమండలం |
వజ్రాభామలచారుగండయుగళం నాగేంద్రచూడోజ్జ్వలం
సంగ్రామే చపలం శశాంకధవళం శ్రీకామపాలం భజే || 5 ||